ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ సినీనటుడు పవన్కల్యాణ్ను తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు సోమవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు.
Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు జన దర్బార్ పేరుతో నేరుగా ప్రజల దగ్గ�
థియేటర్లో విడుదలైన సినిమా ఓటీటీ విడుదలకు పరిమితి పెడితేనే థియేటర్ వ్యవస్థను కాపాడుకుంటాం అని తెలుగు సినిమా నిర్మాతలు యోచిస్తున్నారు. ఇందుకోసం ఓటీటీ విడుదలకు ఓ పరిమితి పెట్టుకోవాలని భావిస్తున్నారు. �
డిజిటల్ ప్లాట్ ఫాం (OTT platforms)లలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్ (Tollywood) నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త సినిమాలను 50 రోజుల (50 Day Window) తర్వాత ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించారు. జులై 1 నుంచి ఒప్పందాలు �
online cinema tickets system issue | త్వరలోనే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలకు వినోదాన్ని అందించనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ‘ఎస్.పీ’ మ్యూజిక్ లేబుల్తో సంగీతరంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంగా ‘నారప్ప’ చిత్ర ఆల్బమ్ను విడుదల చేశారు. తాజాగా పారిస్కు చెందిన ‘బి
కోవిడ్ సెకండ్ వేవ్తో తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ లాక్ డౌన్ రూల్స్ నెమ్మదిగా సులభతరమవుతున్నాయి.