టోక్యో: ఆమె ఓ ఆల్రౌండర్. చదువులోనే కాదు ఆటల్లోనూ ఫస్టే. అప్లైడ్ మ్యాథ్స్లో పీహెచ్డీ పూర్తి చేయడమే కాదు.. ఇప్పుడు ఒలింపిక్స్ సైక్లింగ్లో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించింది. ఆమె పేరు అనా కీసెన్హోఫ�
టోక్యో: ఒలింపిక్స్ మూడో రోజు కూడా ఆర్చర్లు నిరాశ పరిచారు. ఇండియన్ మెన్స్ టీమ్ క్వార్టర్ఫైనల్లో ఓడిపోయింది. సౌత్ కొరియాతో జరిగిన ఈ గేమ్లో భారత పురుషుల జట్టు 0-6తో పరాజయం పాలైంది. తొలి సెట్ నుంచే
భవానీ దేవి| ఒలింపిక్స్లో భారత ఫెన్సర్ భవానీ దేవికి చుక్కెదురయింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ఓడిపోయింది. ఫ్రాన్స్కు చెందిన మనన్ బ్రూనెట్తో జరిగిన మ్యాచ్లో 7-15 తేడాతో ఓటమిపాల�
శరత్ కమల్| టేబుల్ టెన్నిస్ పురుషుల రెండో రౌండ్లో ఆచంట శరత్ కమల్ విజయం సాధించాడు. పోర్చుగల్ ప్లేయర్ అపోలోనియా టియాగోపై 4-2 తేడాతో చారిత్రక విజయం సొంతం చేసుకున్నాడు
ఆర్చరీ మెన్స్| ఒలింపిక్స్ ఆర్చరీ పురుషుల విభాగంలో భారత జట్టు క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రవీణ్ జాదవ్, అతను దాస్, తరుణ్దీప్ రాయ్తో కూడిన ఇండియన్ ఆర్చరీ టీం ఎలిమినేషన్లో కజకిస్థాన్పై విజయం స
భవానీ దేవి| ఒలింపిక్స్ నాలుగో రోజు భారత్ శుభారంభం పలికింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఫెన్సర్ భవానీ దేవి ఘన విజయం సాధించింది. టునీషియాకు చెందిన నాజియా బెన్ అజిజ్పై 15-3 పాయింట్ల తేడాతో వ
ఫెన్సర్ భవానీ దేవి | వెయిట్ లిఫ్టింగ్, హాకీ, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ వంటి విభాగాల్లోకి అందరూ వెళ్తుంటే.. వాళ్లందరికీ భిన్నంగా పెన్సింగ్ను ఎంచుకుంది సీఏ భవానీ దేవి. ఆ విభాగంలో దూస
టోక్యో: ఒలింపిక్స్ హాకీ పూల్ ఎలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా చిత్తుగా ఓడింది. ఆసీస్ ఏకంగా 7-1 గోల్స్ తేడాతో గెలవడం విశేషం. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిచి శుభారంభం చేసిన ఇండియ
టోక్యో: ఆ స్విమ్మర్ క్వాలిఫయర్స్లో కిందామీదా పడి చిట్టచివరి స్థానంతో ఫైనల్కు క్వాలిఫై అయ్యాడు. కానీ చివరికి అసలు రేసులో అతడే విజతగా నిలిచి గోల్డ్ మెడల్ ఎగరేసుకుపోయాడు. టోక్యో ఒలింపిక్స్
టోక్యో: ఒలింపిక్స్లో మెడల్ సాధించాలని అథ్లెట్లు ఏళ్ల కొద్దీ ప్రాక్టీస్ చేస్తారు. ఎంతో చెమటోడుస్తారు. కానీ ఆ విజయానికి చేరువగా ఉన్న సమయంలో ఓ సాంకేతిక లోపం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోతే ఎలా ఉంటుంటి
టోక్యో: ఇండియన్ స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీ కోమ్ ఒలింపిక్స్లో శుభారంభం చేసింది. మహిళల 51 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ రౌండ్ ఆఫ్ 32లో విజయం సాధించింది. ఆదివారం డొమినికాకు చెందిన హ
టోక్యో: ఇండియన్ టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా ఒలింపిక్స్ సింగిల్స్ ఈవెంట్లో మూడో రౌండ్ చేరుకుంది. రెండో రౌండ్లో ఆమె పోరాడి గెలిచింది. 20వ సీడ్ ఉక్రెయిన్ ప్లేయర్ పెసోట్స్కాపై 4-3 గేమ్స్ తేడాతో వి
న్యూఢిల్లీ: మెగా క్రీడా సంబురం ఒలింపిక్స్ టోక్యోలో ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఇండియా ఓ మెడల్ కూడా గెలిచింది. ఇటు ఇండియాలో స్పోర్ట్స్ లవర్స్ టీమిండియాను చీర్ చేయడానికి ఒలింపిక్ థీమ్తో ఉన్న మర్చం�