ECI protests case | ఢిల్లీ కోర్టు (Delhi court) లో డెరెక్ ఒబెరాయ్ (Derek O'Brien), సాగరిక ఘోష్ (Sagarika Ghose), సాకేత్ గోఖలే (Saket Gokhale) సహా 10 మంది తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలకు ఊరట లభించింది. ఆ 10 మంది టీఎంసీ నేతలకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింద�
ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట సోమవారం ధర్నాకు దిగిన టీ ఎంసీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మం గళవారం ఉదయం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద వారు తమ నిరసనను కొనసాగించారు.
జూన్ 4 తర్వాత అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పడానికి అర్థం విపక్ష నేతలందరినీ లోక్సభ ఎన్నికల తర్వాత జైల్లో వేయడమేనా అని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు.
NIA | జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శుక్రవారం మరోసారి ఎనిమిది మంది తృణమూల్ కాంగ్రెస్ నే తలకు సమన్లు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్లోని పూర్బ మేదినీపూర్ జి ల్లా, భూపతి నగర్లో 2022లో జరిగిన పేలుళ్ల కేసులో దర్�
ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఇటీవల రెండు రోజులు ఢిల్లీలో నిరసన చేపట్టిన టీఎంసీ నాయకులు తాజాగా కోల్కతాలోని గవర్నర్ నివాసం రాజ్భవన్ ముట్టిడి కార్యక్రమాన్ని చేపట్టారు.
అభిషేక్ బెనర్జీ సహా ఐదుగురు టీఎంసీ నేతలపై ఎఫ్ఐఆర్ | టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీకి చెందిన ఐదుగురు నేతలపై త్రిపుర పోలీసులు