విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు హీరో విజయ్ ఆంటోని. తాజాగా ఆయన నటిస్తున్న 25వ చిత్రాన్ని ప్రకటించారు. ‘పరాశక్తి’ అనే పేరుతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం టైటిల్
వరుణ్సందేశ్ నటించిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రం ‘నింద’. ‘కాండ్రకోట మిస్టరీ’ ఉపశీర్షిక. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని రాజేశ్ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.