ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న తిర్యాణి ప్రాంతం ఇప్పుడు శాంతికి నిలయంగా మారుతున్నది. పోలీసులు ప్రత్యేక చొరవ చూపుతూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతుండగా, యువత స న్మార్గంలో నడుస్తున్నది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్రేంజ్ అడవుల్లో నెలన్నరగా సంచరిస్తున్న పెద్దపులి(ఎస్-12) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లోకి వెళ్లిపోయింది. హజీపూర్, కాసిపేట మండలాల్లోని అటవీ ప్రాంతంలో మక�
తిర్యాణి, సెప్టెంబర్ 11: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణికి చెందిన కాసం శివప్రసాద్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాల్లో సత్తాచాటాడు. ఈ నెల 4న జేఏ పరీక్ష జరుగ గా,10న ఫలితాలు వెల్లడయ్యాయి. 100 మార్కులక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిర్యాని మండలంలోని తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ గిరిజన