ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి పాత్రుడైన తిరుపతి వేంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ విషయమై రాజకీయం చేయ డం బాధాకరమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి పంజాబ్ పారిశ్రామికవేత్త రాజిందర్ గుప్తా భారీ విరాళం ఇచ్చారు. టీటీడీ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ప్రాణాంతక వ్యాధులతో బాధపడే పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే ఎస�
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి అతిథి గెస్ట్హౌజ్ వరకు క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికార�
బీర్కూర్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరు రోజులుగా కొనసాగుతున్న శ్రీలక్ష్మీగోదా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మంగళవారం సంపూర్ణమయ్యాయి.
వైకుంఠ ఏకాదశి వేళ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వీఐపీలు భారీ సంఖ్యలో తిరుమలకు తరలివస్తున్నారు. అంచనాలకు మించి భక్తులు వస్తుండటంతో టోకెన్లు లేనివారిని క్యూ లైన్లలోకి ట�
మూడు నుంచి తొమ్మిది రోజుల పాటు భక్తులకు శ్రీవారి సేవ చేసేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తున్నది. శ్రీవారి సేవ, లడ్డూ ప్రసాదం సేవ, పరకామణి సేవ, భక్తుల సంక్షేమ సేవ ఉంటాయి. కొత్తగా నవనీత సేవను కూడా తీసుకొచ్చారు.
తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రతి రూపమైన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ కొండల్లోని కాంచనగుహలో స్వయంభువుగా వెలసిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.