1 Crore Cash Seized | ఒక ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీంతో రాత్రి వేళ ఆ ఇంటిపై రైడ్ చేశారు. తనిఖీ చేయగా బస్తాలో దాచిన కోటి నగదును గుర్తించారు. ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (శనివారం) తమిళనాడులో పర్యటిస్తున్నారు. పర్యటనలో ముందుగా ఆయన తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశ
చెన్నై : దక్షిణాదిలో అమితంగా ఇష్టపడే వంటకాల్లో ముందుండే దోశ పలు వెరైటీల్లో, ధరల్లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అయితే తమిళనాడులోని తిరుచ్చిలో చిన్నతంబి దోశ షాప్ మాత్రం మిగిలిన వాటి కంటే భి�
Tamilnadu | కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో కలకలం సృష్టిస్తున్నది. ఇప్పటికే బెంగళూరులో ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.