కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్యరంగానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి సేవలను మెరుగుపరిచారని గుర్తుచేశారు.
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స
రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నలువైపులా నిర్మించనున్న టిమ్స్ దవాఖానలు పేదలకు ఉచితంగా సూపర్స్పెషాలిటీ వైద్యాన్ని అందించడంతోపాటు పరిశోధన కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి.
హైదరాబాద్ : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్ నగరంలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్లో ఏ�