ఉమ్మడి జిల్లాలో కలకలం రేపిన పెద్దపులి జాడ ఇంకా దొరకలేదు. ఐదు రోజులుగా గాలిస్తున్నా ఫలితం కానరాలేదు. రామారెడ్డి మండలం రెడ్డిపేట్ స్కూల్ తండాలో పెద్దపులి దాడి చేసి ఆవును చంపేసిన సంగతి తెలిసిందే.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్రేంజ్ అడవుల్లో నెలన్నరగా సంచరిస్తున్న పెద్దపులి(ఎస్-12) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అడవుల్లోకి వెళ్లిపోయింది. హజీపూర్, కాసిపేట మండలాల్లోని అటవీ ప్రాంతంలో మక�
కెరమెరి అడవుల్లో సంచరిస్తున్నది ‘పులి’యేనని అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు నిర్ధారించారు. ఉమ్రి గ్రామంలో ఓ రైతు చేనులో కనిపించిన పాదముద్రలను ఎఫ్ఆర్వో సయ్యద్ మజారొద్దీన్ పరిశీలించి పులి అడుగులుగా గుర
పెద్దపులి సంచారం | జిల్లాలో పెద్దపులి సంచరిస్తుండటం స్థానికంగా కలకలం రేపుతున్నది. వెంకటాపూర్ మండలం రామకృష్ణాపురం గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం పులి అడుగులను గ్రామస్తులు గుర్తించారు.