నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొన్నది. ముప్కాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఎస్సారెస్పీ బ్యాక్వాటర్లో పడి ముగ్గురు యువకులు మృతిచెందగా, మరో యువకుడు గల్లంతయ్యాడు.
కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం మక్తల్ �
Road Accident | ఇసుక ట్రాక్టర్ ఢీకొని ముగ్గురు యువకుల దుర్మరణం చెందారు. కరీంనగర్(Karimnagar) జిల్లా తిమ్మాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రేణికుంట- కొత్తపల్లి గ్రామాల మధ్య సోమవారం అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ ఢీ కొని బైక్ పై