బీజేపీ తప్పిదాలను కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ సాయం చేస్తుందా? సోమవారం పార్లమెంట్ సాక్షిగా జరిగిన నాటకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, అనంతరం జరిగిన ఆపరేషన్ సింద�
జమ్ముకశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు గురువారం ఉదయం జరిపిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో లష్కరే తాయిబా (ఎల్ఈటీ) టాప్ కమాండర్ షాహిద్ కుట్టాయ్ కూడా ఉన్నాడు. షోపియాన్ జిల్లాలోని షూకల్ కెల్లర్ �
ముగ్గురు ఎల్ఈటీ ఉగ్రవాదులు హతం : కాశ్మీర్ ఐజీ | జమ్మూకాశ్మీర్లోని బండిపోరాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు