రాత్రివేళల్లో ఇళ్లలో చోరీలు చేస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను, గోల్డ్ రిసీవర్ను మేడిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం మల్కాజిగిరి డీసీపీ సురేశ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
Murder Case | మండలంలోని నడింపల్లి గ్రామ శివారులో ఈనెల 15న బోరం వీరయ్యను హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు జిల్లా అదనపు ఎస్పీ రామేశ్వరరావు తెలిపారు.