రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమంతో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు పడనున్నాయని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నాయని డీఈవో రవీందర్ అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీలోని బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన మండలస్థాయి టీఎల్ఎం మేళ�
బోధనాభ్యాసన ప్రక్రియలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు విద్యాశాఖ రూపొందిస్తున్న ఎఫ్ఎల్ఎన్, తొలిమెట్టు కార్యక్రమం అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు తరగతికి తగ్గ స్థాయిలో చక్కటి విద్యాభ్యాసం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. కరోనా సంక్షోభ సమ�