తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. సోమవారం చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవన్లో తొలి సమావేశం జరిగింది. ఈ
స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సొంత డెయిరీని ఏర్పాటుచేయాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ లేఖ రాశారు.
భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇకపై వయోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రత్యేక దర్శనాలు ప్రారంభంకానున్నాయి. భక్తుల గోవింద �