ప్రజావ్యతిరేకత ఉప్పెనలా ముంచుకొస్తుంటే... అధికార కాంగ్రెస్లో అసహనం పెరిగిపోతున్న ది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో పల్లెపల్లెన్ల ఎగిసిపడుతున్న గులాల్.. కాంగ్రెస్కు కంటగింపుగా మారింది. ప్రజల ఛీత్క�
యాదాద్రి భువనగిరి జిల్లాలో మూడో విడత పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ కొనసాగింది. ఈ మేరకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేసింది. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్�
మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో జరిగిన పంచాయతీ పోరులో మొత్తం 146 సర్పంచ్ పదవులు, 1318 వార్డు పదవులక�
మూడోవిడత ఎన్నికల ఫలితాల్లోనూ ఖమ్మంజిల్లా ఓటర్లు కాంగ్రెస్కు షాకిచ్చారు. కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు విజయాన్ని అందించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వె
రాష్ట్రంలో జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ప్రజలు షాక్ ఇచ్చారు. పలువురి స్వగ్రామాలతో పాటు పైలట్, దత్తత గ్రామాల్లోనూ ఆ పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఓడిపోయారు.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) మూడో విడుత నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంట్ స్థానాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.