న్యూఢిల్లీ : భారత్లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, యూరప్ సహా పలు దేశాల్లో �
బ్రిటన్ పరిశోధకుల అధ్యయనం లండన్: ఒమిక్రాన్తో దవాఖాన పాలయ్యే ముప్పు నుంచి కొవిడ్ వ్యాక్సిన్ మూడో డోసు 88 శాతం మేర రక్షణ కల్పిస్తుందని యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలిం
న్యూఢిల్లీ, డిసెంబర్ 28: కరోనా మూడో డోస్ తీసుకొనే 60 ఏండ్లు, ఆ పైబడిన వయసువారు వైద్యుల నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇతర వ్యాధులతో బాధపడుతున్న వృద�