రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒరిగేదేం లేదని అంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు న
విద్యుత్తు పంపిణీ కోసం ప్రభుత్వం మూడో డిస్కంను ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. లోటు, ప్రభుత్వ బకాయిలను కూడా కొత్త డిస్కం ఖాతాలోనే వేసింది. ఈ మూడింటి విలువ రూ.71వేల కోట్ల పైమాటే.