ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసే థర్డ్ డిస్కమ్ (రైతు డిస్కమ్) రైతుల పాలిట మరణ శాసనం లాంటిదని విద్యుత్తురంగ నిపుణుడు వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్
తెలంగాణ రైతుల పాలిట ఉరితాడుగా మారనున్న మూడో డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఈ విషయంలో రైతుల పక్షాన ముందుండి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు బ
రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒరిగేదేం లేదని అంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు న
విద్యుత్తు పంపిణీ కోసం ప్రభుత్వం మూడో డిస్కంను ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వం బుధవారం జీవో జారీచేసింది. లోటు, ప్రభుత్వ బకాయిలను కూడా కొత్త డిస్కం ఖాతాలోనే వేసింది. ఈ మూడింటి విలువ రూ.71వేల కోట్ల పైమాటే.