Kacheguda | జల్సాలకు అలవాటు పడి రద్దీ ఉన్న పలు రైళ్లలో సెల్ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు.
ద్విచక్ర వాహనాల దొంగలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలే�
శ్రమపడకుండా ఈజీ మనీకి అలవాటు పడి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.22.57లక్షల విలువైన నగలు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు.
జల్సాలకు అలవాటు పడిన నలుగురు యువకులు గల దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ గౌష్ ఆలం వివరాలను వెల్ల�
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరితోపాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మంగళవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమ