డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్' దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన బెల్లీ, బొమ్మన్�
The Elephant Whisperers | అనాథ ఏనుగుల్ని చేరదీసి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్న బొమ్మన్, బెల్లి నిజ జీవితగాథ ఆధారంగా రూపొందిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ’ ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్న విషయం తెలిసి
ఆస్కార్. సినీ ప్రేమికుల కల. నామినేషన్ వరకు వెళ్లినా చాలు అనుకునేంత విజయం. కానీ ఓ భారతీయురాలు మూడుసార్లు ఆస్కార్ నామినేషన్ దశకు చేరుకుంది. ఏకంగా రెండుసార్లు అవార్డు దక్కించుకుంది. ఆమే గునీత్ మోంగా. ‘ద
ఆ యువతికి అంతకుముందు ఎలాంటి సినిమా అనుభవమూ లేదు. అయితేనేం, ఆమె దగ్గరున్న సబ్జెక్ట్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగాను ఆకట్టుకుంది. అందులో డ్రామా లేదు. సస్పెన్స్ లేదు. కానీ జీవితం ఉంది.
ఈ ఏడాది మన దేశం నుంచి బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందింది ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్'. ఈ డాక్యుమెంటరీని గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించారు.