‘ప్రేమకథలతో పాటు అభినయానికి ఆస్కారమున్న విభిన్నమైన పాత్రలతో నటుడిగా నా ప్రతిభను నిరూపించుకోవాలనుంది’ అని అన్నారు విరాజ్ అశ్విన్. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్ యూ బ్రదర్’. రమేష్ రాప�
కరోనా వైరస్ కారణంగా కొత్త సినిమాలు విడుదల కావడం లేదు. ఒకవేళ విడుదలైనా కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. ఇలాంటి సమయంలో చాలా సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ హీరోయిన్ గా నటిం
అందాల అనసూయ యాంకర్గానే కాదు నటిగాను అలరిస్తుంది. కొత్త దర్శకుడు రమేష్ రాపర్తి దర్శకత్వంలో థ్యాంక్ యూ బ్రదర్ అనే చిత్రాన్ని చేయగా, ఇందులో అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఏప్రిల్ 30న థియ�
‘నటిగా నాకు ఎలాంటి పరిమితులు లేవు. నవ్యానుభూతికి లోనుచేసే పాత్రల్లో కనిపించాలనుంది’ అని చెప్పింది అనసూయ. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థాంక్ యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకుడు. మాగుంట శరత్చంద�
సినీ పరిశ్రమకు కరోనా కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాది కరోనా వలన సినీ పరిశ్రమ తొమ్మిది నెలలు పూర్తిగా స్తంభించి కోట్లు నష్టపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ వలన షూటింగ్స్ ఆగిపోయాయి. థియేటర్�