రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి కోసం గత అసెంబ్లీ స మావేశాల్లో కొత్తగా తీసుకొచ్చిన ‘టూరిజం పాలసీ 2025-30’ అటకెక్కింది. ఈ పాలసీ అమలులో సీఎం రేవంత్రెడ్డితోపాటు సంబంధిత శాఖ మంత్రి, అధికారులు పూర్తిగా నిర్లక్
ప్రపంచస్థాయి రియో కార్నివాల్ తరహాలో తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ-టీజీటీడీసీ అధికారుల అలసత్వంతో సంస్థ నెలకు సుమారు రూ.కోటి నష్టపోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2015లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో చేసుకున్న ఒప్పందాన్ని ఏపీ సర్కా