హాల్టికెట్ నంబర్ లేదా ప్రశ్నప్రతం నంబర్ తప్పుగా రాయడం, గడులను సక్రమంగా నింపకపోవడం, ఒకసారి నింపిన గడులను తప్పు అని తెలుసుకొని చెరిపివేయడం వంటి చిన్న చిన్న పొరపాట్లు పోటీ పరీక్షల అభ్యర్థుల పాలిట శాపం�
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన గ్రూప్-3 రాత పరీక్షలు సోమవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మంలో 87 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి రెండో రోజు పరీక్ష రాశార
గ్రూప్-3 పరీక్షలకు సగం మంది అభ్యర్థులు దూరంగా నే ఉండిపోయారు. గతంతో పోలిస్తే అభ్యర్థుల హాజరు భారీగా తగ్గింది. ఆదివారం నిర్వహించిన పేపర్-1, పేపర్-2కు సకాలంలో హాజరుకాని వివరాలు వెల్లడించిన అధికారులు సోమవా�
జూనియర్ లెక్చరర్ల భర్తీకి 26 నుంచి 31 వరకు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు 298 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు బుధవారం టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లాయని గ్రూప్-1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో ఈ తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారుల�