ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. ‘గ్రూప్-3’ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న గ్రూప్ -2, 3 పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్రెడ్డి అన్నారు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం హైదరాబాద్ లోని తెలంగాణ స్టేట్ పబ్లిక్ స�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా అదనపు కలెక్టర్, పరీక్షల నోడల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి ఉన్నతాధికా�