ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపడితే సహించేది లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జా యింట్ యాక్షన్ కమిటీ(టీజీపీఈజేఏసీ)హెచ్చరించింది.
విద్యుత్ సవరణ బిల్లు-2025ను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టీజీపీఈజేఏసీ ఆధ్వ