రాష్ట్రంలో గత సంవత్సరం జనవరి నుంచి ఈ ఏడాది అక్టోబర్ వరకు 305 పరిశ్రమలను మూసివేసినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) అధికారులు ఓ ప్�
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో ఓ ఉన్నతాధికారి ఉద్యోగ విరమణ పొందాక మరో పోస్టు కొట్టేసే పనిలో ఉన్నారు. ఈ విషయం ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
పర్యావరణ పరిరక్షణకు సాంకేతికతను వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం ముఖ్య కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ పేర్కొన్నారు.