రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ)లో ఓ ఉన్నతాధికారి ఉద్యోగ విరమణ పొందాక మరో పోస్టు కొట్టేసే పనిలో ఉన్నారు. ఈ విషయం ఆ శాఖ అధికారులు, ఉద్యోగులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
పర్యావరణ పరిరక్షణకు సాంకేతికతను వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రభుత్వ అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం ముఖ్య కార్యదర్శి ఎ.వాణీప్రసాద్ పేర్కొన్నారు.