తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)కి రాష్ట్ర ప్రభుత్వం రూ.503 కోట్లను విడుదల చేయగా బిల్లుల క్లియరెన్స్ మెడికల్ ఏజెన్సీల నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది.
: సీజనల్ వ్యాధుల వల్ల పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశమున్నదని, సరిపడా మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. సోమవారం టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఆ ఎండీ చాంబర్లోకి అడుగు పెట్టాలంటే ముందు ఆ రూల్ గురించి తెలియాల్సిందే.. బయట గోడలపై వేలాడుతున్న రెండు స్టిక్కర్లపై ఉన్న మ్యాటర్ను చదవాల్సిందే.. ఆ రూల్ ప్రకారమైతేనే లోనికి అనుమతి.. కాదు, కూడదు.. అంటే నో పర�