రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సహించేందుకు టీజీ రెడ్కో గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ (జీజీజీఐ) సంస్థతో మంగళవారం అవగాహన ఒప్పంద కుదుర్చుకుంది.
రాష్ట్రంలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్ పరుస్తామని, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలిస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ సర్కారు ఆ రెండు విషయాల్లో దారుణంగా విఫలమైంది. ప్రైవేట్ రంగంలో సోలార్ ప్లాంట్ల ఏర�
ప్రధాన మంత్రి కుసుమ్ స్కీమ్పై రైతుల అభ్యంతరాల నేపథ్యంలో టీజీరెడ్కోతో ఒప్పందాలకు బ్రేక్ పడింది. పొలాల్లో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లకు సంబంధించిన స్పష్టత ఇచ్చేవరకు పీపీఏలపై సంతకాలు చేయబోమని రైత�