Jammu Kashmir | శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ వద్ద ఆర్మీ ట్రక్కులో ఆకస్మాత్తుగా మంటలు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనను భారత సైన్యం ఉగ్రదాడిగా తేల్చింది. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు సజీ�
ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బీహార్ వలస కూలీలపై కాల్పులు జరిగిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.
లాల్ బజార్లోని జమ్మూకశ్మీర్ పోలీసు నాకాపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులు జరిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని ఏఎస్ఐ మ�
సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడి.. జవాన్కు గాయాలు | జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ కాశ్�