చిన్న మొత్తాలపై కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. సుకన్య సమృద్ధి స్కీంపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్లు పెంచిన కేంద్ర సర్కార్..మూడేండ్ల కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్ స్కీంపై వడ్డీని 10 బేసి�
బ్యాంక్ డిపాజిట్లు అందిస్తున్న అధిక రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్తో సహా కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 0.3 శాతం మేర పెంచింది. జూలై-సెప్టెంబర్ త్ర�
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా తన డిపాజిట్లపై వడ్డీరేటును పావు శాతం పెంచింది. దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లతోపాటు ఎన్ఆర్వో, ఎన్ఆర్ఈ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును పావు శాతం సవరించింది.