రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉర్దూ లాంగ్వేజ్ పరీక్షకు ఓ విద్యార్థి 20 నిమిషాలు ఆలస్యంగా హాజరయ్యాడు. దాంతో అధికారులు పరీక్ష రాసేందుకు నిరాకరించారు.
‘పది’ ఫలితాల్లో ప్రభుత్వ బడులు మెరిశాయి. ఉత్తీర్ణతలో ప్రైవేటుకు దీటుగా సర్కార్ విద్యార్థులు సత్తా చాటారు. అలాగే గురుకుల విద్యార్థులు సైతం మంచి గ్రేడింగ్ సాధించారు. ఉమ్మడి జిల్లాలో నాగర్కర్నూల్ జిల
ఇంగ్లిష్ పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సంఘటనకు సంబంధించి అధికారి ఒకరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తున్నది.