ఆల్ఇండియా మహిళల ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నీలో ఉస్మానియా యూనివర్సిటీ జట్టు టైటిల్తో మెరిసింది. సోమవారం మణిపాల్ యూనివర్సిటీ వేదికగా జరిగిన ఫైనల్లో ఓయూ 2-1తో మద్రాస్ యూనివర్సిటీపై విజయం సాధిం�
గ్రీస్ వేదికగా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ బధిర టెన్నిస్ చాంపియన్షిప్నకు రాష్ట్ర యువ ప్లేయర్ భవానీ కేడియా ఎంపికైంది. మెగాటోర్నీ కోసం త్రివేడ్రంలో జరిగిన సెలెక్షన్స్లో భవాని సత్తాచ