దిండగుర్: కర్నాటకలోని హసన్ జిల్లాలో ఉన్న చెన్ననారాయపట్న తాలూకాలోని దిండగురు గ్రామ దళితులు తొలిసారి ఆలయాలను విజిట్ చేశారు. పోలీసులు, ఉన్నత అధికారుల సమక్షంలో ఆ ఊరి ఎస్సీలు ఈనెల 28వ తేదీన ఆల�
ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రీశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను తిలకించారు.
యాదాద్రికి చేరుకున్న సీజేఐ | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి ఆలయానికి చేరుకునున్నారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్