Pakistan: పాకిస్థాన్లోని సింద్ ప్రావిన్సులో హిందువులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. చరిత్రాత్మక ఆలయానికి చెందిన ఆరు ఎకరాల భూమిని కబ్జా చేసిన నేపథ్యంలో నిరసన చేపట్టారు.
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడం లేదు. సరిహద్దున ఆంధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆ�
రాజ్యాభిలేఖనం ఆఫీస్లో ఏసీబీ, విజిలెన్స్ విచారణ దేవరయాంజాల్ భూములపై వివరాలు నమోదు మేడ్చల్, మే 22 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ ఆలయ భూముల వ్యవహారంపై విచారణ లోతుగా సాగుతున్న�
కరోనా వేళ అర్చకులను ఆదుకోవాలి మంత్రి అల్లోలకు అర్చక సమాఖ్య వినతి హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని రాష్ట్ర అర్చక సమాఖ్య విజ్ఞప్తిచేసింది. న్యాయస్థానం అనుమతి�
దేవరయాంజాల్లో దేవుడి భూమి అన్యాక్రాంతం 1000 కోట్ల భూమి స్వాహా ఈటల భార్య పేరిట 30 ఎకరాలు ఆక్రమణ బినామీల పేరిట వందల ఎకరాల్లో కబ్జాలు ఆక్రమిత స్థలాల్లో భారీ గోదాముల నిర్మాణం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న �
జనగామ : ఆలయ భూమి తనదేనంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఈ సంఘటన జనగామ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పాత బీటు బజార్ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన దేవాదాయ భూమి తనదేనంటూ ఓ వ్య