107 Hospitalised | ఆలయ ఉత్సవంలో వడ్డించిన ఆహారం తిని వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. వాంతులు, విరేచనాలతో అస్వస్థత చెందడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరక్కోణంలోని కిల్వీడి గ్రామంలో నిర్వహించిన ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బెంగళూరు: కర్ణాటకలో ఒక వైపు హిందూ, ముస్లింల మధ్య పలు వివాదాలు చెలరేగుతున్నాయి. హిజాబ్, హలాల్ వంటి అంశాలు ఆ రాష్ట్రంతోపాటు దేశాన్ని కుదిపేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదా�