Telangana Saraswatha Parishath | అబిడ్స్ బొగ్గులకుంటలో గల తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షులుగా ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన సర్వసభ్యమండలి సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తానా | ఉగాది సందర్భంగా 21 దేశాల తెలుగు సంస్థల సమన్వయంతో అమెరికా "తానా" వారు నిర్వహించిన "ప్రపంచ తెలుగు మహా కవి సమ్మేళనం"లో తొలి వేదికలో "శ్రీ సాంస్కృతిక