BRS Vinod Kumar | జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్న కొత్త న్యాయ చట్టాలను నరేంద్రమోదీ సర్కార్ వెనక్కు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Shanmukha- Avikagore | డివోషనల్ థ్రిల్లర్ సినిమా షణ్ముఖలో కథా నాయిక అవికాగోర్ సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారని సినిమా దర్శకుడు షణ్ముఖం సాప్పని చెప్పారు.
Dharmendra Pradhan | ఒడిశాలో బీజేపీ నిర్వహించిన ఓ వేడుకలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒడిశా ముఖ్యమంత్రిను పూరీలో కొలువైన జగన్నాథుడి పోల్చారు. అంతటితో ఆగకుండా మరో ఇద్దరు మ
Hyd Rains | హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వర్షం కురిసింది. ఒక్కసారిగా నగరాన్ని నల్లటి దట్టమైన మేఘాలు కమ్మేశాయి. ఆ తర్వాత గాలులతో కూడిన వర్షం కురిసింది.
CBI | హైదరాబాద్లోని ఆర్జీఐ విమానాశ్రయంలో ముగ్గురు కస్టమ్స్ అధికారులపై సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. ఈ అధికారులపై విదేశీ కరెన్సీని అక్రమంగా రవాణా చేసేందుకు సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నార�
TG Weather | తెలంగాణలో రాగల మూడురోజులు పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల బలమైన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల ఉపరితల గాలులు వీస్త�
Google Maps | గతంలో ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళితే ముందే రూట్మ్యాప్ను సిద్ధం చేసుకునేవారు. ఎక్కడైనా దారితప్పితే ఎవరి సహాయమైనా తీసుకుంటుండేవారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న�
Rahul Dravid | టీమిండియా 17 సంవత్సరాల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ను నెగ్గింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో టీమిండియా ఏడుపరుగుల తేడాతో ప్రొటీస్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆ
Sanjay Singh | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేయడంపై ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు సీబీఐ అరెస్టు చేసిందని ఆరోపించారు.
BRS leader KTR | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నూతన చైర్మన్గా నియమితులవుతున్న తెలంగాణ బిడ్డ శ్రీ చల్లా శ్రీనివాసులు శెట్టి (CS Shetty) కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) శుభాకాంక్షలు తెలిపారు. ‘దేశీయ బ్�
Suicide attacks | ఈశాన్య నైజీరియాలో ఘోరం జరిగింది. ఆత్మాహుతి దాడుల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని బోర్నో స్టేట్లో శనివారం మహిళా సూసైడ్ బాంబర్లు ఆత్మాహుతి దాడులకు పాల