Lok Sabha Speaker | కేంద్రంలో నరేంద్రమోదీ కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయ్యింది. సోమవారం సాయంత్రం జరిగిన క్యాబినెట్ భేటీలో మంత్రులకు శాఖల కేటాయింపు కూడా అయిపోయింది. �
Amit Shah- Rajnath | ప్రధాని నరేంద్రమోదీ మంత్రి వర్గంలోని నలుగురు ప్రధాన నేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జై శంకర్ తమ పాత మంత్రిత్వశాఖలనే పొందారు.
Nirmala Sitaraman | ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రివర్గ సహచరులకు శాఖలు కేటాయించారు. నిర్మలా సీతారామన్ కు మళ్లీ ఆర్థిక శాఖ అప్పగించగా, జ్యోతిరాదిత్య సింధియాను పౌర విమానయాన శాఖ నుంచి టెలీ కమ్యూనికేషన్లకు మార్చారు. ఏపీ �
Modi 3.0 Cabinet | నరేంద్ర మోదీ క్యాబినెట్ లో మంత్రులుగా చేరిన వారిలో టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు అతి పిన్న వయస్కుడు కాగా, హెచ్ఏఎం నేత జీతన్ రాం మాంఝీ అత్యంత వృద్ధుడు.
Kalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. జార్ఖండ్ స్పీకర్ ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఇటీవల లోక్సభ ఎన�
Supreme Court | సుప్రీంకోర్టు (Supreme Court) లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కి ఊరట లభించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ఏరియాలో గల ఆప్ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు గతంలో విధించిన గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. గతంలో జ
Suresh Gopi | కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేరళ బీజేపీ ఎంపీ సురేష్ గోపి.. ఒక్క రోజు కూడా తిరగకుండానే ఆ పదవికి రాజీనామా చేస్తున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అదంతా ఉత్త ప్రచారామేనని త�
Summer holidays | రాష్ట్రంలో వేసవి సెలవులను(Summer holidays) పొడిగిస్తున్నట్లు(Extension) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా 13న రీఓపెన్ అవుతాయని తెలిపింది.
Modi Cabinet | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు దీరింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తే, వారిలో పది మంది తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
Narendra Modi Cabinet | కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ముచ్చటగా కొలువు దీరింది. ప్రధానిగా నరేంద్రమోదీ మంత్రి వర్గంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు దక్కింది.
Rammohan Naidu | ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందిన టీడీపీ నేత కింజారపు రామ్మోహన్ నాయుడు చేరారు.