Rahul Gandhi | లోక్సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీకి, బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ అని వ్యాఖ్యాని
Giant Killers | బీజేపీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి తిరిగి అధికారం చేపట్టే అవకాశాలు ఉన్నా, కాంగ్రెస్ పార్టీ సారధ్యంలోని ఇండియా కూటమి..అధికార బీజేపీకి గట్టి సవాల్ విసిరింది. సుదీర్ఘంగా సాగిన ఎన్నికల్లో ప్రముఖులు మట్ట�
Smart watches | ఇప్పుడు స్మార్ట్ వాచ్ల ట్రెండ్ నడుస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ల ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అలాంటి సమయంలో ఈ స్మార్ట్ వాచ్లను చౌక ధరల్లో కొన
KCR | ఎగ్జిట్ పోల్స్ ఒక గ్యాంబ్లింగ్ అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇదంతా ఓ గ్యాంబ్లింగ్లా తయారయ్యిందని వ్యాఖ్యానించారు. ఒక్కో సర్వే సంస్థ ఒక్కోలా లెక్కలు చెబుతున్నా
KCR | సరైనా పంథా లేకపోవడంవల్లే 1969 ఉద్యమం విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్ ప్రణయ్ భాస్కర్ అసెంబ్లీలో అన్నారని చెప్పారు. తెలంగాణ �
KCR | తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అదివారం తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ
Health Tips | పసుపు..! పసుపునకు ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. పసుపు ప్రాముఖ్యం గురించి పెద్దవాళ్లు కూడా చెబుతుంటారు. వివిధ ఆరోగ్య సమస్యల పరిష్కారానికి పసుపు సహజ ఔషధంలా పనిచేస్తుంది. చిన్నచిన్న గాయాలైనప్పుడు ఆ గ�
KCR | తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ను ఆజన్మ తెలంగాణవాదిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీర్తించారు. జయశంకర్ సార్ తెలంగాణ గురించి చేసిన పోరాటాలను గుర్తుచేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్య�
KCR | బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వక దశాబ్ది ఉత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. 1999కి ముందు తెలంగాణలో దారుణమైన పరిస్థిత�
Trains collided | పంజాబ్లో ఆదివారం ఉదయం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దాంతో ఆ రైళ్ల బోగీలు కొన్ని బోల్తాపడ్డాయి. మరికొన్ని బోగీలు ఒకదానిపైకి ఒకటి ఎక్కాయి. ఈ ప్రమాదంలో రెం
Health tips | కోడి గుడ్డు చాలా మంది ఇష్టంగా తినే ఆహార పదార్థం. ఆరోగ్య నిపుణులు కూడా రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తినడం మంచిదని చెబుతుంటారు. కానీ ఒక పరిశోధనలో మాత్రం గుడ్లు ఎక్కువగా తింటే మధుమేహం బారినప
OU Doctorates | హైద్రాబాద్ శివారుల్లోని ఘట్ కేసర్ పట్టణ వాసులు టీ శ్రీలక్ష్మి, యాదగిరి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాలను అందుకున్నారు.
Lok Sabha Exit polls | ఈ లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంకట్టినట్టుగా కనిపిస్తున్నది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీదే విజయమని స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఏకంగా 350కి పైగా సీట్లలో విజయం సాధిస్త�