పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో గల పార్వతీ బరాజ్ను విచారణ కమిటీ కమిషనర్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ శనివారం పరిశీలించారు.ఆయనతోపాటు బృ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్లో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎస్ఎంఆర్ఎస్) నిపుణుల బృందం పరిశోధనలు శనివారం కూడా కొ
నిరుడు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీశాఖ, ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి దాదాపు 415 కుటుంబాలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సార్లప�
భార్యపై కోపం తో ఆమెతోపాటు ఇంటిపై కిరోసిన్ పోశాడో ప్రబుద్ధుడు. ఆ వెంటనే ఇంటికి నిప్పంటించడంతో ఆమె తృటిలో తప్పించుకొన్నది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మనగర్లో కలకలం రేపింది. గ్రామ
Air Canada | కెనడాలోని టోరంటో నుంచి బయలుదేరిన ఎయిర్ కెనడా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజిన్ నుంచి మంటలు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
Nitish Kumar- Congress | జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ చేసిందన్న జేడీయూ నేత కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలను ఖండించింది.
Fire accident | ఢిల్లీలోని షహీన్ బాగ్ ఏరియాలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే ఓ రెస్టారెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోల�
Jairam Ramesh | ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలంటూ కాంగ్రెస్ (Congress) నేతలకుగానీ, ఇండియా కూటమి (INDIA alliance) నేతలకుగానీ ఎలాంటి ఆహ్వానాలు అందలేదని.. కాంగ్రెస్ సీనియర్ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కా�
Modi Oath | నరేంద్రమోదీ రేపు సాయంత్రం ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే 2014, 2019ల్లో ఆయన రెండు పర్యాయాలు ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజలు ఎన్డీఏ కూటమికి పట్
JDU | కొత్తగా కొలువుదీరబోతున్న నరేంద్రమోదీ (Narendra Modi) ప్రభుత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోని కీలక భాగస్వామ్యపక్షమైన జనతాదల్-యునైటెడ్ (JD-U) కు రెండు క్యాబినెట్ బెర్త్లు దక్కనున్నాయి. పార్టీలోని ఇద�
Rakesh Reddy | సాంకేతికంగా తాను ఓడిపోయినా నైతికంగా తనదే విజయం అని నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
NEET - Priyanka Gandhi | నీట్ పరీక్షలో అవకతవకలపై లక్షల మంది విద్యార్థుల ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి పట్టదా.. దీనిపై ఎందుకు దర్యాప్తు చేయించడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ నిలదీశారు.
Health tips | నెయ్యి..! ఇది అనేక పోషక విలువలు కలిగిన పదార్థం. కానీ నెయ్యిలో కొవ్వు ఉంటుందని, దీన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల బరువు పెరుగుతారని చెబుతుంటారు. దాంతో చాలామంది భయంతో నెయ్యి మానేస్తున్నారు. నిజంగానే నెయ్యి �
Narendra Modi | రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన అనంతరం నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దే