ప్రముఖ గీత రచయిత గురుచరణ్(77) గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్.
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని సేవా కే�
‘తనకు హీరో వర్షిప్ ఇచ్చిన సృష్టికర్త ఎక్కడ?’ అంటూ సినీ గీతం కన్నీటి పాట పాడుతున్నది. మూడు గంటల సినిమా కొండను మూడు చరణాల అద్దంలో పలికించిన కలం కలగా మారినందుకు కళాలోకం కలవరపడుతున్నది.కన్నీటి పొరలతో వెండి�
sirivennela seetharama sastry | ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన మృతిపై కిమ్స్ మెడికల్ డైరెక్టర్ సంబిత్ సాహు ప్రకటన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబం�