అనారోగ్యంతో దవాఖానలో చేరే పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసు ఆరోగ్య భద్రత పథకా న్ని ద్వారా ఆపన్నహస్తం అందించింది. ఎవరైనా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ద వాఖానలో చేరితే రూపాయి ఖ�
నిరుడు నవంబర్లో నిర్వహించిన స మగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లకు సర్కారు మొండిచేయి చూపించింది. సర్వే పూర్తయి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకూ ఇస్తానన్న పారితోషికాన్ని ఇవ్వలేదు. ప్రతి ఇంటికీ క
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో దశలవారీగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్
Google Maps | ఐటీ క్యాపిటల్ బెంగళూరులో ట్రాఫిక్ నరకం ఎలా ఉంటుందో అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నవారికే తెలుసు. తాజాగా గూగుల్ మ్యాప్స్ కూడా దీనిపై ఓ వ్యక్తికి 'ఈ ట్రాఫిక్లో కారు, బస్సు కంటే నడకే బెటర్ బ్రదర�