Tariffs Hike | మొబైల్ రీచార్జ్ ధరలు ప్రియం కానున్నాయి. భవిష్యత్లో కంపెనీలు టారిఫ్ ధరలు వరుసగా పెంచనున్నాయి. ఆదాయాన్ని మెరుగుపరుచుకునేందుకు కంపెనీలు ధరలను సవరించనున్నాయి. కంపెనీలు ఇప్పటికే 2019 డిసెంబర్, 2021 నవం�
గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవడం చాలా ఇబ్బంది పెడుతుంది. మనం వాడే నెట్వర్క్ కాకు ండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది.
స్పెక్ట్రమ్ వేలాన్ని టెలికం శాఖ 17 రోజులు వాయిదా వేసింది. మే 20 నుంచి జూన్ 6కు మార్చింది. ఈ మేరకు బుధవారం బిడ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇచ్చిన ప్రకటనలో సవరించింది.