హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 337 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 181 మంది బాధితులు వైరస్ బారినుంచి కోలుకోగా, మరో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,03,455కు చేరాయి. ఇందులో 2,98,826 మంది
హైదరాబాద్: శాసన సభ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. బడ్జెట్పై ఉభయ సభల్లో ఇవాళ సాధారణ చర్చ జరగనుంది. ఈసందర్భంగా మంత్రి హరీశ్ రావు చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఆసరా పింఛన్లు,
పీర్జాదిగూడ, మార్చి18 : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నది. నగరపాలక పరిధిలోని మేడిపల్లి పంచవటి కాలనీ కమాన్ నుంచి పర్వతాపూర్ అరోరా కళాశాల వరకు బీటీ రోడ్డు పనులు పూర్�
నేడు అసెంబ్లీలో ఫిట్మెంట్ ప్రకటించనున్న సీఎం కేసీఆర్రిటైర్మెంట్ వయసు పెంపుపైనా నిర్ణయంఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ భేటీఏపీ కన్నా ఎక్కువే వస్తుందన్న ఆశలు!ఒకటిరెండు రోజుల్లో సానుకూల ప్రకటన వస్తుం�
వరికి నీటి సమస్యను వెంటనే తీర్చండి ఫోన్లో మంత్రి హరీశ్రావుకు సీఎం కేసీఆర్ ఆదేశం రేపు కొడకండ్ల జంక్షన్ వద్ద కాళేశ్వరం నీటి విడుదల గజ్వేల్ రూరల్/గజ్వేల్ అర్బన్, మార్చి 21: కొండపోచమ్మ ప్రాజెక్టుకు వె�
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. గోలి శ్యామల ఆదివారం హైదరాబాద్లోని కవిత నివాసా�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన మంత్రులు, నేతలకు సీఎం కేసీఆర్ అభినందనహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): వెల్డన్.. అందరూ బాగా కష్టపడ్డారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరంగల్, ఖమ్మం, నల్లగొండకు చెంద�
వచ్చే ఏడాది నుంచి హైస్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్టు :ఎన్సీఈఆర్టీహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : పాఠశాల దశనుంచే విద్యార్థులకు కృతిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ను బోధించేందుకు ప్రభుత్వం సిద్ధ�
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎడ్సెట్-2021 నోటిఫికేషన్ విడుదల ఆలస్యం కానున్నది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఈ నెల 28న విడుదల చేయాల్�
ఇప్పటికి 50వేల మంది వరకు దరఖాస్తు సత్ఫలితాలిస్తున్న ఈ-పంచాయతీ వ్యవసథ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇండ్ల నిర్మాణానికి ఆన్లైన్లో అనుమతులు పొందడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి కోరుతూ రాష్ట్ర ఆర్థిక
హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే కేసులో అభియోగాలు ఎదుర్కొనే తండ్రి ఆస్తులతోపాటు కొడుకు స్వార్జిత ఆస్తులను అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) సీజ్ చేయడాన్ని రాష్ట్ర హైకోర్టు ఆక్షేపించింది. కొండ�