సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ హయత్నగర్ / మాదాపూర్ : నగరంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మొన్నటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ర్టాల్లోన�
తాజా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కమలం వాడిపోయింది. సిట్టింగ్ స్థానంలో బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. దుబ్బాక, జీహెచ్ఎంసీకి జరిగిన ఎన్నికల్లో ప్రభావం చూపిన ఆపార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం త
హైదరాబాద్ : ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఈ నెల 23 వరకు మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిప�
టీఆర్ఎస్ అభ్యర్థుల విజయంలో ప్రధాన భూమికసామాజిక మాధ్యమాల వేదికగా ప్రత్యర్థులకు కౌంటర్ ప్రభుత్వ విజయాలను ఓటర్లకు వివరించిన గులాబీ దండు హైదరాబాద్, మార్చి 20, (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు ఇంటింటి ప్రచారం, గ
స్కైపవర్ గ్లోబల్తో ఒప్పందం న్యూఢిల్లీ, మార్చి 20: అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్).. తెలంగాణలోని 50 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. ఈ మేరకు కెనడాకు చ�
ఎలక్ట్రానిక్స్, విద్యుత్వాహన రంగంలో ఉపాధి కల్పన ఇప్పటికే 1.60 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాం 70 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళిక నాలుగేండ్లలో ఎలక్ట్రానిక్స్ హబ్గా తెలంగాణ శాసనసభలో మంత్రి �
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయం l రెండు సీట్లలో 4,5 స్థానాల్లో హస్తం పార్టీహైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కథ ముగిసిందా? ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్నదా?
హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ ప్రకటనకు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పీఆర్సీపై సోమవారం అసెంబ్లీలో ప్రకటించే అవకాశం ఉన్నది. ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి ధ�
అసెంబ్లీలో మంత్రి కొప్పుల ఈశ్వర్హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద ఇప్పటి వరకు 3,676 మంది విద్యార్థులకు రూ.589.69 కోట్ల ఆర్థికసాయం అందించినట్టు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈ�
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్కరీమాబాద్, మార్చి 20: రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రతి ఇంటికీ రెండు బర్రెలు పంపిణీ చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య�
నిధులు, పనులతో భారీ అభివృద్ధి సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): పల్లెలను ప్రగతి పథాన నడిపించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చిందని సామాజిక ఆర్థిక సర్వే వెల్లడిం�
ఒకరు మాజీ ప్రధాని పీవీ బిడ్డ..మరొకరు సీఎం కేసీఆర్ కూతురు మండలిలో అపురూప దృశ్యం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ఒకేసభలో ఇద్దరు కూతుళ్లు.. ఒకరు మాజీ ప్రధానమంత్రి బిడ్డ కాగా, మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి
కలిసికట్టుగా పనిచేసిన గులాబీ సైన్యం పక్కా ప్రణాళికతో ప్రచారం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అమలు చేసిన త్రిముఖ వ్యూహం అద్భుత ఫలితాన్నిచింది. పార
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: శాసనమండలి ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ భవితవ్యాన్ని తేల్చినట్టు కనిపిస్తున్నది. టీఆర్ఎస్, ఉద్యమసారథి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకొని కోదండరాం స్థాపించిన తె�