ఆఖరి దశకు పోటీలుతెలంగాణ బాలికల జట్టుకు నిరాశ..జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్సూర్యాపేట, నమస్తే తెలంగాణ: రసవత్త రంగా జరుగుతున్న 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలు ఆఖరి దశకు చేరుకున్నాయి. సూర్యాపేట వేది�
పరీక్షలు వాయిదా | తెలంగాణలో డిగ్రీ, పీజీ సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. త్వరలో రీ షెడ్యూల్ చేస్తామన్నారు.
వైఎస్ షర్మిల | తాను ఎక్కడి నుంచి పోటీ చేయనున్నది వైఎస్ షర్మిల ఇవాళ స్పష్టతనిచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీచేయనున్నట్లు షర్మిల ప్రకటించారు.
మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు, అటు ఉద్యోగులు, విద్యార్థులు, టూరిస్టు మహిళలకు రక్షణ కల్పించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘షీ ట్యాక్సీ’ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. తొలిసారిగా హైదరాబాద్
హైదరాబాద్ : ఉపరితల ద్రోణి ప్రభావంతో బుధవారం ఉత్తర తెలంగాణలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, న�
70% ఉద్యోగాలు స్థానికులకిస్తే రాయితీలు పంటలకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్లు ఫుడ్ మ్యాప్ ఆఫ్ తెలంగాణను సిద్ధంచేశాం 16 వేల ఎస్హెచ్జీలకు మైక్రో యూనిట్లు పారిశ్రామీకరణకు కేంద్రం ప్రోత్సాహం ఏది? రాష్ర
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకన్నా అత్యధిక సగటు స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే భారీగా ఫిట్మెంట్ క్యాడర్స్ట్రెంత్లో గుజరాత్, బీహార్ కన్నా ముందు తెలంగాణ వస్తే ఏమైతది..? మన నీళ్లు మనకొస్తయి.. మన నిధులు మనకొస్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: భారత మాస్టర్స్ గేమ్స్ సమాఖ్య(ఎమ్జీఎఫ్) కార్యవర్గం కొత్తగా కొలువుదీరింది. హిమాచల్ ప్రదేశ్ వేదికగా జరిగిన ఎన్నికల్లో మొత్తం 24 గుర్తింపు పొందిన రాష్ర్టాల నుంచి 43 మంది ప్రతిన�
జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్సూర్యాపేట, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంగా జరుగుతున్న 47వ జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతున్న మ్�
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 204 మైనార్టీ పాఠశాలల్లో ఇప్పటివరకు 83 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మంగళవారం శాస�
నేడు ప్రపంచ టీబీ నివారణ దినోత్సవం హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): టీబీ వ్యాధి నివారణలో తెలంగాణ ప్రభుత్వ చర్యలు అద్భుత ఫలితాలిస్తున్నాయి. బాధితులను గుర్తించి అత్యుత్తమ చికిత్స అందిస్తుండటంతో వ్యాధ�
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ‘అందరికీ ఇల్లు’ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇం�