Excess Rainfall | నిన్న, మొన్నటి వరకు తెలంగాణలో వర్షాలు దంచికొట్టాయి. అయితే ఐదు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఈ ఐదు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే 60 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. 21 జిల�
Gadwal Dist | జోగుళాంబ గద్వాల జిల్లాలో ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.
తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదు.. : డీహెచ్ శ్రీనివాస్రావు | కొవిడ్ కొత్త వేరియంట్ వస్తే తప్ప తెలంగాణలో మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు పేర్కొన్నారు
హైదరాబాద్ : తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలులో ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి నరేంద్రనాథ్ సిన్హా ప్రసంశించారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో తెలంగాణ ముందుందన
బోయినపల్లి వినోద్కుమార్ | స్వరాష్ట్ర స్వపరిపాలనలో భాగంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాంస్కృతిక, పురాతన, చారిత్రాత్మక నిర్మాణాల్లో భాగంగా పలు ఆలయాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ప్రణాళికా సంఘ�
కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మోసం : మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం వరంగల్లో దశాబ్దాలుగా ఉద్యమం జరుగుతోందని, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గతంలో కా
Yadadri Temple | ఈ నెల 14న (మంగళవారం) ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి ( Yadadri Temple ) పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా యాదాద్రి అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఈ ఏడాది
Minister Niranjan reddy | దొడ్డు వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలి.. అన్నదాతలకు కేంద్రం అండగా నిలవాలి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. ఎఫ్సీఐ నిర్ణయం రైతాంగానికి గొడ్డలి పెట్టు వంటిది అని
Oil Palm | తెలంగాణ ఆయిల్ పామ్ ప్రణాళిక అభినందనీయం అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లాజే పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగుకు వంద శాతం సబ్సిడీ విషయాన్ని పరిశీలిస్తాం అని ఆమె చెప్పారు.
Railway Coach Factory | తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆశలు ఆవిరయ్యాయి. రాష్ట్రానికి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు అవుతుందని ఆశలు పెట్టుకున్న తెలంగాణ ప్రజలను కేంద్రం మరోసారి మోసం చేసింది. దేశంలో ఇప్పటికే ఉ�
TRS Party | టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటుపై ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమీక్షించారు. ఈ న�
Kalyana Laxmi | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి పథకాలపై మహిళా సాధికారత పార్లమెంటరీ కమిటీ బృందం ప్రశంసల జల్లు కురిపించింది. ఈ రెండు పథకాలు పేద ప్రజలకు ఎంతో మేలు చ�
Huzurabad | మాజీ మంత్రి ఈటల రాజేందర్పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. ఓడిపోతాననే భయంతో ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. జమ్మికుంటలోని గుండ్ల �
Woman Empowerment | రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ పథకాల తీరు తెన్నులను అధ్యయనం చేయటానికి మహిళా సాధికారతపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం రాష్ట్రానికి