ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్కు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడినుంచి ఏ బాంబు దూసుకొస్తుందో తెలియక భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
KTR | ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. నేపాల్కు వెళ్లి హత్యకు గురైన బహదూర్సింగ్ కుటుంబసభ్యులకు రూ.15 లక్షల పరిహారం అందజేశారు. అనంతరం వారితో క్షమాభిక్ష పత్రం రాయి�