‘మీ సమస్యను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లాం.. మిమ్మ ల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్నివిధాలా కృషి చేస్తున్నా...ఆందోళన పడకండి.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది’.. అని జోర్డాన్లో చికుకున్న గల్ఫ్
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ నేపథ్యంలో.. ఉపాధి కోసం ఇజ్రాయెల్కు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలు ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారు. ఎక్కడినుంచి ఏ బాంబు దూసుకొస్తుందో తెలియక భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు.
KTR | ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు. నేపాల్కు వెళ్లి హత్యకు గురైన బహదూర్సింగ్ కుటుంబసభ్యులకు రూ.15 లక్షల పరిహారం అందజేశారు. అనంతరం వారితో క్షమాభిక్ష పత్రం రాయి�