తెలంగాణ సిద్ధ్దాంతకర్త, ఉద్యమ భావ జాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మలిఋ దశ ఉద్�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు. వాగులు, వంకలు ఉండడంతో బడికి వెళ్లని పిల్లలు చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గిరిజన బిడ్డలకు అన్ని సౌకర్యాలు కల్ప�
అటవీ శాఖ జగిత్యాల జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతాన్ని జగిత్యాల, మెట్పల్లి, కొడిమ్యాల, ధర్మపురి, రాయికల్ రేంజ్లుగా వర్గీకరించింది. ఈ ఐదు రేంజ్ల పరిధిలో అన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు దట్టమైన అటవీ సంపద ఉండేది. క