విద్యుత్తు సంస్థలను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ కన్వీనర్ పీ రత్నాకర్రావు, కో కన్వీనర్ బీసీరెడ్డి హెచ్చరించారు. నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిట�
విద్యుత్ ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం (డీఏ)ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) నాయకులు కోరారు. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో పాండురంగాపురం సెంటర్లో రాష్ట్ర అధ్యక్షుడు
విద్యుత్తు ఉద్యోగుల పీఆర్సీ, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టనున్నట్టు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.