కల్లుగీత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. ఆదిబట్ల గ్రామంలో కల్లుగీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి జారి పడి అక�
గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్గౌడ్, ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలకేంద్రం�
తెలంగాణ ఉద్యమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు పల్లె రవికుమార్గౌడ్ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు నగరానికి వెళుతున్న సందర్భంగా అబ్దుల్లాపూర్మెట్లోని డాక్టర్
తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె రవికుమార్గ