తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తొందరపాటు చర్యలతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయింది. రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉండగానే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఇవ్వడం, జీవో ద్వారా రిజర్వేషన్లు అసాధ్యం అ�
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా విజయం బీఆర్ఎస్ పార్టీదేనని బీఆర్ఎస్ ఎల్బీనగర్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కర్మన్ఘాట్ వంగ శంకరమ్మ గార్డెన్స్లో నిర్వహించిన గిరిజను�
హైదరాబాద్ / హుజూరాబాద్ : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్తో పాటు బీజేపీ పార్టీ నాయకులు టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న అసత్య ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ �